Anushka Sharma, Virat Kohli donate Rs 2 cr, start fundraiser for Covid-19 relief: ‘We will overcome this together’ <br />#ViratKohli <br />#AnushkaSharma <br />#RCB <br />#RoyalchallengersBangalore <br />#Ipl2021 <br /> <br />టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా బాధితులకు సాయంగా రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాకుండా కరోనా కట్టడి కోసం ఫండ్ రైజింగ్కు పిలుపునిచ్చారు. కెట్టో సంస్థతో కలిసి #InThisTogether అనే ఫండ్ రైజింగ్ క్యాంపైన్కు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కోహ్లీ, అనుష్క శర్మ తమ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
